భారత్‌-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు | Sakshi
Sakshi News home page

భారత్‌-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు

Published Sat, Oct 15 2016 2:54 PM

భారత్‌, రష్యా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు గోవాకు వచ్చిన పుతిన్‌తో నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు.