కొట్టుకుపోయిన కారు: తల్లీ, కొడుకు గల్లంతు | heavy rains in nizamabad district | Sakshi
Sakshi News home page

Sep 24 2016 2:13 PM | Updated on Mar 22 2024 11:25 AM

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. వేల్పూర్ మండలం పడకల వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. వాగులో శనివారం కారు కోట్టుకుపోయింది. దీంతో అందులోని తల్లీ, కొడుకు గల్లంతయ్యారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1084 అడుగుల నీరు వచ్చి చేరింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement