కేంద్ర మంత్రి పర్యటనతో.. | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పర్యటనతో..

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

కేంద్ర మంత్రి పర్యటనతో..

కేంద్ర మంత్రి పర్యటనతో..

కేంద్ర మంత్రి పర్యటనతో..

నీతి ఆయోగ్‌ సంపూర్ణ అభియాన్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గతేడాది డిసెంబర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్‌లో డిసెంబర్‌ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్‌ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.

నర్వ మండలంలో సంపూర్ణ అభియాన్‌ పనులను పరిశీలిస్తున్న

కేంద్రమంత్రి బండి సంజయ్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement