ఈసీ మార్గదర్శకాలు పాటించాలి..
పుర ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి ప్రచారానికి వినియోగించిన ఖర్చుతో పాటు అందుకు సంబంధించిన బిల్లులను ఎన్నికల సంఘానికి అందించాలి. ఫలితాలు విడుదలైన రోజు నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. గెలిచిన అభ్యర్థులు వివరాలు అందజేయకుంటే డిస్ క్వాలిఫై అవుతారు. ఓడిన అభ్యర్థులు మరోమారు ఎన్నికల్లో నిలబడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ప్రతి అభ్యర్థి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటిస్తూ లెక్కలు చూపాలి. – యాదయ్య,
జిల్లా సహాయ ఎన్నికల అధికారి


