ప్రజాప్రస్థాన పాదయాత్ర ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ | YS Sharmila Launch of Prajaprasthana Padayatra Invitational Magazines | Sakshi
Sakshi News home page

ప్రజాప్రస్థాన పాదయాత్ర ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

Mar 9 2022 2:20 AM | Updated on Mar 9 2022 2:20 AM

YS Sharmila Launch of Prajaprasthana Padayatra Invitational Magazines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తాను తల పెట్టిన ‘ప్రజా ప్రస్థా నం’ పాదయాత్రకు కలసిరావాల్సిందిగా కోరుతూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆహ్వాన పత్రికలను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల11న పునఃప్రారం భించనున్న పాదయాత్రను స్థానిక సమస్యలు, అవస రాలు, ఆలోచనలు తెలుసుకోవడానికే నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో లేని సమస్య అంటూ లేదని, కేసీఆర్‌ పాలనలో ప్రజాసంక్షేమమే లేదన్నారు. సమస్యల పరి ష్కారం కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఆద ర్శంగా తీసుకుని ఆయన బాటలోనే తాను ఈ  పాదయాత్రను చేస్తున్నట్టు స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement