మార్చి 14 నుంచి టెన్త్‌ పరీక్షలు | Tenth exams from March 14th | Sakshi
Sakshi News home page

మార్చి 14 నుంచి టెన్త్‌ పరీక్షలు

Dec 10 2025 1:35 AM | Updated on Dec 10 2025 1:35 AM

Tenth exams from March 14th

ప్రతీ పరీక్షకు నాలుగు రోజుల వ్యవధి

షెడ్యూల్‌ విడుదల చేసిన టెన్త్‌ పరీక్షల విభాగం

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి మొదలవు తున్నా యి. ప్రధాన సబ్జెక్టులు ఏప్రిల్‌ 13తో ముగుస్తాయి. సైన్స్‌ రెండు పేపర్లుగా ఉంటుంది. ఈ పేపర్‌ ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకూ ఉంటుంది. మిగతా పేపర్లన్నీ ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ నిర్వహి స్తారు. 

పరీక్షల నిర్వహణలో ఈ సారి మార్పులు చేశారు. ప్రతీ పరీక్షకు మధ్య కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండేలా చేశా రు. విద్యార్థులు పరీక్షలకు సన్న ద్ధమయ్యేందుకు, ఎలాంటి ఒత్తి డి పడకుండా ఈ జాగ్రత్తలు తీ సుకున్నట్టు అధికార వర్గాలు తె లిపాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల తేదీ లను టెన్త్‌ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement