నరసింహుడికి బంగారు సింహాసనం | New York Devotees Donate Gold Throne For Yadagiri Narasimha | Sakshi
Sakshi News home page

నరసింహుడికి బంగారు సింహాసనం

Jun 20 2022 2:14 AM | Updated on Jun 20 2022 9:58 AM

New York Devotees Donate Gold Throne For Yadagiri Narasimha - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగిం చేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్‌ స్వామి, వీరమణి స్వామి ఆదివారం బహూకరిం చారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ మండపంలో ఈవో గీతారెడ్డి, ఆలయ ఆచార్యులు పూజలు నిర్వ హించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్టించి పూజించారు. సింహాసనం విలువ రూ.18 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement