కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం | KTR Launched Command Control Data Center In Hyderabad | Sakshi
Sakshi News home page

కమాండ్‌ కంట్రోల్‌ డేటా సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

Nov 11 2020 10:51 AM | Updated on Nov 11 2020 5:44 PM

KTR Launched Command Control Data Center In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం సైబరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ & డేటా సెంటర్‌ను ప్రారంభించారు. దీనిద్వారా ఒకేసారి భారీ స్క్రీన్‌పై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10 లక్షల కెమెరా దృశ్యాలను నెల రోజులపాటు స్టోర్‌ చేసేలా భారీ సర్వర్ల ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను కూడా సైబరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే వీక్షించే అవకాశం ఉంది.    (తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలే)

Advertisement
 
Advertisement
Advertisement