కిషన్‌ రెడ్డి సభ.. కార్పొరేటర్‌కు షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ | GHMC Fined Rs 80 Thousand To Ramanthapur Corporator Srivani | Sakshi
Sakshi News home page

కిషన్‌ రెడ్డి సభ.. కార్పొరేటర్‌కు షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ

Aug 21 2021 7:17 PM | Updated on Aug 21 2021 7:54 PM

GHMC Fined Rs 80 Thousand To Ramanthapur Corporator Srivani - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: రామాంతాపూర్‌ కార్పొరేటర్‌ బండారు శ్రీవాణికి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ భారీ జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement