హైదరాబాద్‌: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య | Couple Commits Suicide By Killing Two Children In Jeedimetla Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య

Sep 1 2024 10:33 AM | Updated on Sep 1 2024 4:11 PM

Couple Commits Suicide By Killing Two Children In Jeedimetla Hyderabad

జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మృతులను భార్యాభర్తలు వెంకటేష్‌, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్‌లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల.  ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement