కేటీఆర్‌పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు

City Civil Court Rules Bandi Sanjay Not To Make No Evidence Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీ రామారావుపై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్‌ కోర్టు బండి సంజయ్‌ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్‌ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో మే 11న తనపై నిరా ధార ఆరోపణలు చేశారంటూ బండి సంజ య్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top