పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట

Monte Carlo Masters: Rohan Bopanna/Jamie Murray defeats in semifinal - Sakshi

మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–జేమీ ముర్రే (బ్రిటన్‌) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్‌ సీడ్‌ జో సాలిస్‌బరీ (బ్రిటన్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top