యూఏఈ, బహ్రెయిన్‌ పర్యటనకు సౌమ్య.. | 23 Member Squad For India Women's Team Friendlies in UAE Bahrain | Sakshi
Sakshi News home page

యూఏఈ, బహ్రెయిన్‌ పర్యటనకు సౌమ్య..

Sep 28 2021 12:04 PM | Updated on Sep 28 2021 12:04 PM

23 Member Squad For India Women's Team Friendlies in UAE Bahrain - Sakshi

Soumya Guguloth: వచ్చే నెలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌లలో పర్యటించే భారత మహిళల సీనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టును సోమవారం ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా వచ్చే నెల 2న యూఏఈతో, 4న ట్యూనిషియాతో, 10న బహ్రెయిన్‌తో, 13న చైనీస్‌ తైపీతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది.

చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు!

Advertisement
 
Advertisement
Advertisement