చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు | Old People Problems For Pension Due To Chandrababu Conspiracy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు

Apr 3 2024 5:10 PM | Updated on Apr 3 2024 7:37 PM

Old People Problems For Pension Due To Chandrababu Conspiracy - Sakshi

సాక్షి, విజయవాడ: హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారు. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు బంద్ అయ్యాయి.

నడవలేని వృద్దులు ఎండలో వస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షనర్లు కు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు సిబ్బంది. కానీ ఎండలలో సచివాలయాలకు రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు మేము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అంటున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement