నైపుణ్యం.. పర్యావరణ హితం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యం.. పర్యావరణ హితం

Aug 27 2025 8:18 AM | Updated on Aug 27 2025 8:18 AM

నైపుణ

నైపుణ్యం.. పర్యావరణ హితం

● మట్టిగణపతి తయారీలో చిన్నారులు ● ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు

జ్యోతినగర్‌(రామగుండం)/మంథనిరూరల్‌: చిట్టి చేతులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తూ ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి. ప్రధానంగా ఎన్టీపీసీ దుర్గయ్యపల్లె, ఎల్కలపల్లిగేట్‌ ప్రభుత్వ పాఠశాలలతోపాటు మంథని మండలం ఆరెంద, గుంజపడుగు, చిన్నఓదాల సర్కారు బడుల విద్యార్థులు చక్కటి ఆలోచనతో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా మట్టి విగ్రహాల తయారీతోపాటు వివిధ రంగులు అద్దుతూ అందంగా తయారు చేస్తున్నారు. స్థానికులు, పల్లెవాసులకు పంపిణీ చే స్తూ ఉదారత చాటుకుంటున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వీరుముందుకు వెళ్తున్నారు.

మట్టి విగ్రహాలతో గుంజపడుగు స్కూల్‌ విద్యార్థులు

టీచర్‌కు మట్టి విగ్రహం అందిస్తున్న చిన్నారులు

నైపుణ్యం.. పర్యావరణ హితం 1
1/1

నైపుణ్యం.. పర్యావరణ హితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement