శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

Dec 17 2025 7:21 AM | Updated on Dec 17 2025 7:21 AM

శాంతి

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి రాఖల్‌గూఢ, మరరివాడ, నీలిగూఢ, ఎంవీ 18 గ్రామాల వాసులతో మంగళవారం కలెక్టర్‌ సోమేశ్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌, ఎస్పీ వినోద్‌ పటేల్‌లు శాంతి చర్చలు జరిపారు. భవిష్యత్‌ కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. నాలుగు గ్రామాల ప్రజలు శాంతి భధ్రతలకు సంబంధించి సమస్యల గురించి నేరుగా ఎస్పీకి చెప్పాలన్నారు. సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించవద్దని ఎస్పీ కోరారు. నకిలీ వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక సమస్యలు విన్నారు. గిరిజనుల ఇళ్ల పట్టాలను త్వరగా జారీ చేయాలని కలెక్టర్‌ తహసీల్దార్‌కు ఆదేశించారు. నీలిగూడ గ్రామంలో చదువు మానేసిన ఒక విద్యార్థి గురించి కలెక్టర్‌కు తెలియడంతో ఆమెను హాస్టల్‌లో చేర్పించాలని ఆదేశించారు.

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు1
1/4

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు2
2/4

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు3
3/4

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు4
4/4

శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement