బిహార్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి | Stampede At Sheetla Temple In Bihar Nalanda | Sakshi
Sakshi News home page

బిహార్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి

Mar 31 2026 11:35 AM | Updated on Mar 31 2026 11:44 AM

Stampede At Sheetla Temple In Bihar Nalanda

నలంద: బిహార్‌లో విషాదం జరిగింది. నలందలోని శీతల మాత ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలింఒచారు. పూజలు నిర్వహించడానికి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement