Karnataka Doctor Dies After 2 Days Of Covid Vaccination, టీకా తీసుకున్న డాక్టర్‌ మృతి - Sakshi
Sakshi News home page

టీకా తీసుకున్న డాక్టర్‌ మృతి

Jan 22 2021 2:07 AM | Updated on Jan 22 2021 12:10 PM

Karnataka doctor dies two days after Covid Vaccine - Sakshi

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. జేపీ ఆస్పత్రి యజమాని, ఓ మెడికల్‌ కాలేజీలో ఆర్ధోపెడిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ జయప్రకాశ్‌ (58) ఈ నెల 17వ తేదీన కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో మృతిచెందారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య అధికారులు మాట్లాడుతూ డాక్టర్‌ జయప్రకాశ్‌ హృద్రోగంతో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల కిందట ఆయనకు బైపాస్‌ సర్జరీ జరిగిందని చెప్పారు. ఆయన మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్‌ కాదని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement