రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిసిన గవర్నర్ దత్తాత్రేయ | Governor of Haryana Dattatraya Met President of India | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిసిన గవర్నర్ దత్తాత్రేయ

Apr 4 2025 8:37 PM | Updated on Apr 4 2025 9:08 PM

 Governor of Haryana Dattatraya Met President of India

న్యూఢిల్లీ:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ లను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిసిన దత్తాత్రేయ.. ఉపరాష్ట్రపతి భవన్ లో ధనకర్ ను కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement