
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ లను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిసిన దత్తాత్రేయ.. ఉపరాష్ట్రపతి భవన్ లో ధనకర్ ను కలిశారు.
Apr 4 2025 8:37 PM | Updated on Apr 4 2025 9:08 PM
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ లను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిసిన దత్తాత్రేయ.. ఉపరాష్ట్రపతి భవన్ లో ధనకర్ ను కలిశారు.