రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిసిన గవర్నర్ దత్తాత్రేయ | Governor of Haryana Dattatraya Met President of India | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిసిన గవర్నర్ దత్తాత్రేయ

Apr 4 2025 8:37 PM | Updated on Apr 4 2025 9:08 PM

 Governor of Haryana Dattatraya Met President of India

న్యూఢిల్లీ:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ లను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిసిన దత్తాత్రేయ.. ఉపరాష్ట్రపతి భవన్ లో ధనకర్ ను కలిశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement