రగులుతున్న కుమ్మెర | - | Sakshi
Sakshi News home page

రగులుతున్న కుమ్మెర

Feb 24 2026 7:46 AM | Updated on Feb 24 2026 7:46 AM

రగులుతున్న కుమ్మెర

రగులుతున్న కుమ్మెర

నేడు బీజేపీ

రాష్ట్ర అధ్యక్షుడి రాక..

దాడి ఘటనపై ముమ్మరమైన విపక్షాల నిరసనలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు రానున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, బీజేపీతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించి హామీ ఇచ్చినా నిరసనల పర్వం ఆగడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement