
టాయిలెట్లు సరిపోవడం లేదు..
బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు లేవు. తరగతి గదులు సైతం సరిపోవడం లేదు. ఆటలు ఆడుకునేందుకు ఆటస్థలం కరువైంది. పాఠశాల సొంత భవనాన్ని త్వరగా నిర్మించాలి.
– సిద్ధార్థ, 9వ తరగతి, పెద్దకొత్తపల్లి
నిత్యం తనిఖీలు చేస్తాం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా మెనూ అమలయ్యేలా చూస్తాం. భోజనం, సౌకర్యాలను మెరుగుపర్చి విద్యార్థులకు ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం నిత్యం పాఠశాలల్లో తనిఖీలు చేపడతాం. ఎప్పటికప్పడు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తాం.
– రమేశ్కుమార్, డీఈఓ
●