మూడో చైర్‌పర్సన్‌ ఎవరో.. | - | Sakshi
Sakshi News home page

మూడో చైర్‌పర్సన్‌ ఎవరో..

Jan 21 2026 8:07 AM | Updated on Jan 21 2026 8:07 AM

మూడో చైర్‌పర్సన్‌ ఎవరో..

మూడో చైర్‌పర్సన్‌ ఎవరో..

మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఈ సారి బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన మహిళా నాయకులు చైర్మన్‌ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఆశిస్సులు పొందేందుకు ఇప్పటికే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కొంత మంది ఇతర పార్టీలోకి వెళ్లి తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి యత్నాలు ముమ్మరం చేశారు. చివరకు మెదక్‌ చరిత్రలో మూడో సారి చైర్మన్‌ పీఠం ఎవరి పరమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట అప్పటి కౌన్సిలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement