శిశుమందిరాల్లో విద్యతోపాటు క్రమశిక్షణ | - | Sakshi
Sakshi News home page

శిశుమందిరాల్లో విద్యతోపాటు క్రమశిక్షణ

Aug 6 2025 6:52 AM | Updated on Aug 6 2025 6:52 AM

శిశుమందిరాల్లో విద్యతోపాటు క్రమశిక్షణ

శిశుమందిరాల్లో విద్యతోపాటు క్రమశిక్షణ

● ఎమ్మెల్యే రామారావు పటేల్‌ ● రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్‌ పోటీలు ప్రారంభం

భైంసాటౌన్‌: విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశం పట్ల భక్తిభావన పెంపొందించడంలో సరస్వతి శిశుమందిరాలు విశేష కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ అన్నారు. పట్టణంలోని కిసాన్‌గల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో మంగళవారం రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్‌ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమేనన్నారు. కార్యక్రమంలో విద్యాపీఠం ప్రాంత అధ్యక్షుడు తిరుపతిరావు, సంఘటన కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రాంత శైక్షనిక్‌ ప్రముఖ్‌ కృష్ణమాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement