శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 15 2025 8:25 AM | Updated on Aug 15 2025 8:25 AM

శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025

న్యూస్‌రీల్‌

‘దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని రూపుమాపినప్పుడే సమాజం బాగుపడుతుంది. బీద, ధనిక తేడాలు, అధికార దర్పం తదితర కారణాలతో స్వేచ్ఛాసమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు కొలువుదీరే చట్టసభలు న్యాయంగా పనిచేస్తేనే నాడు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటిష్‌ వాళ్లనుంచి స్వాతంత్య్రం పొందామో ఆ ఫలితాలు తారతమ్యాలు లేకుండా అందరికీ చేరుతాయి.’ అని ఉమ్మడి వరంగల్‌ జిల్లావాసులు అంటున్నారు. 78ఏళ్ల స్వతంత్ర భారతంలో పలు అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ప్రజలు

తమ మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

అవినీతి

పేదరికం

నాణ్యమైన విద్య

వైద్యం

కుల వివక్ష

మార్పు రావాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement