కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

గరిష్టం/కనిష్టం 44.0 /29.0 ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026

గరిష్టం/కనిష్టం
44.0 /29.0
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026

7

కిక్కిరిసిన నృసింహుని సన్నిధి

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం అధికమాసం జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకున్నారు.

కొండగట్టులో భక్తుల రద్దీ

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement