ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు | - | Sakshi
Sakshi News home page

ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు

Jan 20 2026 7:38 AM | Updated on Jan 20 2026 7:38 AM

ఆలయ పునర్నిర్మాణానికి  భారీ విరాళాలు

ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు

పి.గన్నవరం: ఎల్‌.గన్నవరంలో కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మ వారి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం పలువురు భక్తులు రూ.12.2 లక్షలు విరాళాలు అందించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన అడబాల వారి కుటుంబ సభ్యులు మొత్తం రూ.8,70,135, అన్నాబత్తుల వీరన్న కుటుంబ సభ్యులు రూ.2,12,121, చిట్టాల వెంకన్న రూ.51,116, మహాదశ భాస్కరరావు రూ.25,116, పలువురు రూ.10 వేల చొప్పున విరాళం అందించారు. విరాళం అందించిన భక్తులను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement