మానవ విధ్వంసం వల్లే .. | - | Sakshi
Sakshi News home page

మానవ విధ్వంసం వల్లే ..

Aug 10 2025 6:16 AM | Updated on Aug 10 2025 6:16 AM

మానవ విధ్వంసం వల్లే ..

మానవ విధ్వంసం వల్లే ..

వర్షాలను ఆకర్షించే ఎన్నో వనరులు ఆక్వా చెరువుల వల్ల ప్రభావితమవుతున్నాయి. నైరుతి నుంచి వాయవ్యంగా రావాల్సిన మేఘాలు ఇటీవల కాలంలో ఆగ్నేయంగా పయనిస్తున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో వర్షం కురకపోవడం జరుగుతోంది. రోహిణీ కార్తెలో వర్షాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనివల్ల భారీ వర్షాలు కురిసే మేఘాలు ఏర్పడటం లేదు. ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవాలంటే సముద్ర ఉష్ణోగ్రతల్లో సమతుల్యత ఉండాలి. మానవ విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడటం లేదు.

– డాక్టర్‌ పి.కృష్ణకిశోర్‌, కోనసీమ సాగర, పర్యావరణ పరిశోధకుడు, అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement