
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తిరుమల కొండపై పూజలు చేసింది.

వీరిద్దరు జంటగా నటించిన పరమ్ సుందరి మూవీ రిలీజ్కు ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.











