సన్మాన సభకు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

సన్మాన సభకు తరలిరండి

Jun 17 2025 5:18 AM | Updated on Jun 17 2025 5:18 AM

సన్మాన సభకు తరలిరండి

సన్మాన సభకు తరలిరండి

జనగామ రూరల్‌ : మంద కృష్ణమాదిగ సన్మాన సభకు లక్షలాదిగా దివ్యాంగులు తరలి రావాలని వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నగేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం వీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ అందుకున్న మంద కృష్ణను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లోని నాగోల్‌ శుభం ఫంక్షన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ధరావత్‌ స్వామి, ఉడుత అనిల్‌, పశువుల సోమయ్య, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement