46.0/39.0
7
గరిష్టం/కనిష్టం
మల్లన్నకు మొక్కులు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామిని ఆదివారం భారీసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఒ గ్గు పూజారులతో స్వామివారి పేరిట పట్నాలు వే యించారు. బోనాలతో నైవేద్యం సమర్పించారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం నుంచే వేడిగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం తీవ్రమైన ఉక్కపోత పెరుగుతుంది.
భీమన్నా రక్షించు
వేములవాడ: భీమన్నను ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. షవర్ల వద్ద పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డారు.
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026


