కరీంనగర్‌ తొలి గణపతి | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ తొలి గణపతి

Aug 24 2025 8:18 AM | Updated on Aug 24 2025 8:18 AM

కరీంనగర్‌ తొలి గణపతి

కరీంనగర్‌ తొలి గణపతి

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌లో మొదటిసారిగా 1950లో పాతబజార్‌లోని చిన్న హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభించారు. బ్యాంక్‌ ఉద్యోగి ఆర్‌.పెంటయ్య సహకారంతో కె.నర్సయ్య, పి. నందయ్య, పి.ఓంకార్‌, రామన్న, ఆ ప్రాంతవర్తకుల ఆధ్వర్యంలో మంగళపెల్లి గోపాల్‌కృష్ణయ్యశర్మ, శంకర్‌శర్మ నేతృత్వంలో రాగిమట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈసారి 75 ఏళ్ల వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం రోజు టవర్‌ సర్కిల్‌లో పాతబజార్‌ గణపతి తుది పూజలు అందుకున్న తర్వాతే శోభాయాత్ర ప్రారంభమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement