ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం
ఆధ్యాత్మిక అభివృద్ధి లక్షమే ఈ తపస్సు కాల దీక్షలు. దీక్షలు చేపట్టిన విశ్వాసులు దేవుని పట్ల విశ్వాసంతో దీక్ష, జీవన విధానం కొనసాగించాలి. ప్రేమ, త్యాగం, సేవాభావాలను కలిగి ఉండాలి. దీక్షాధారులు ఇతరులకు స్పూర్తి కావాలి.
– ఏలూరు పీఠాధిపతి, డాక్టర్ పొలిమేర జయరావు,
ఉమ్మడి పశ్చిమలో బిషప్ జాన్ ములగాడ ప్రొత్సాహకంతో దీక్షలను ప్రారంభించడం దేవుని ఆశీస్సులుగా, కర్తవ్యంగా భావిస్తున్నాను. ఆరుగురితో తపస్సుకాల దీక్షలు ప్రారంభం కాగా ప్రస్తుతం లక్షకుపైగా విశ్వాసులు దీక్షలు చేపడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
– ఏలూరు అమలోద్బవి చర్చి రెక్టర్ కెథ్రడల్ ఫాదర్ మైఖేల్
ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం


