అర్జీలపై అలసత్వం తగదు | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై అలసత్వం తగదు

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

అర్జీలపై అలసత్వం తగదు

అర్జీలపై అలసత్వం తగదు

అర్జీలపై అలసత్వం తగదు

ఏలూరు(మెట్రో) : పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలపై అలసత్వం తగదని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

అర్జీల్లో కొన్ని..

● ఆగిరిపల్లి మండలంలోని ఈదులగూడేనికి చెందిన విద్యుత్‌ లైన్‌మెన్‌ బెజవాడ రమేష్‌ విద్యుత్‌ బిల్లులు కడతామని గ్రామస్తుల నుంచి సుమారు రూ.4 లక్షలు తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

● గుండుగొలనులో ఏడో వార్డు పెత్తందారి వీధి నిర్మాణం చేపట్టాలని స్థానిక నిర్వాసితులు కలెక్టర్‌కు అర్జీ అందించారు.

● బుట్టాయగూడెం మండల కేంద్రంగా ఎస్టీ బాయ్స్‌ కాలేజీ హాస్టల్‌ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని ఆపాలని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement