బ్యారేజీ దిగువకు స్నానానికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడి ఇసుక తిన్నెల్లో దొంగ ఊబులు ఉండటంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హద్దు మీరి బ్యారేజీ దిగువకు స్నానానికి దిగితే ఉపేక్షించేది లేదు.
– టి.గణేష్, సీఐ, ధవళేశ్వరం
హెచ్చరిక బోర్డులు
ఏర్పాటు చేశాం
వరుస ప్రమాదాలు జరిగిన కేదారిలంక తదితర రేవుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. అవిలేని రేవుల్లో సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.
– పి.దొరరాజు, సీఐ, మండపేట


