550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock Market Today: Sensex Rises 554 Points, Nifty Above 24,850 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Sep 4 2025 9:27 AM | Updated on Sep 4 2025 11:30 AM

stock market updates on september 4th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు పెరిగి 24,869కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 554 పాయింట్లు  పుంజుకుని 81,123 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.22

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 67.21 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.51 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 1.03 శాతం పుంజుకుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement