పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోండి: నెక్‌

NECC appeals to Govt for supply of damaged wheat - Sakshi

హైదరాబాద్‌: రోజురోజుకూ పెరుగుతున్న ఫీడ్‌ ధరలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని నేషనల్‌ ఎగ్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు మానవ వినియోగానికి పనికిరాని 2 మిలియన్‌ టన్నుల మొక్క జొన్న, గోధుమ, సొయా వంటి కోళ్ల దాణాను పరిశ్రమకు కేటాయించాలని అభ్యర్ధించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top