భారత్‌లో మోటరోలా ఎడ్జ్‌ 50 ప్రో | Motorola Edge 50 Pro launch In INDIA | Sakshi
Sakshi News home page

భారత్‌లో మోటరోలా ఎడ్జ్‌ 50 ప్రో

Apr 4 2024 6:27 AM | Updated on Apr 4 2024 12:46 PM

Motorola Edge 50 Pro launch In INDIA - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మోటరోలా భారత్‌లో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్‌ కెమెరా, 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది.

6.7 అంగుళాల 1.5కే సూపర్‌ హెచ్‌డీ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్‌ 14 ఓఎస్, 30 ఎక్స్‌ హైబ్రిడ్‌ జూమ్, 3 ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్‌ 50 వాట్‌ వైర్‌లెస్‌ చార్జింగ్, 125 వాట్‌ టర్బోపవర్‌ వైర్డ్‌ చార్జింగ్‌ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం.

Advertisement
 
Advertisement
Advertisement