జోరుమీదున్న సూచీలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ | Daily Stock Market Update In Telugu May 18 | Sakshi
Sakshi News home page

జోరుమీదున్న సూచీలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

May 18 2022 9:40 AM | Updated on May 18 2022 9:42 AM

Daily Stock Market Update In Telugu May 18 - Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు జోరుమీదున్నాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉండటం, షార్ట్‌ రికవరింగ్‌కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాలతో ఆరంభమయ్యాయి. 

ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభాలతో 54,554 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత 54,692 పాయింట్ల గరిష్టాలును టచ్‌ చేసింది. ఉదయం 9:30 గంటల సమయంలో 335 పాయిం‍ట్ల లాభంతో 54,653 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,356 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement