నేడు గుర్రం జాషువా వర్ధంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan pay tributes To Gurram Jashuva death anniversary | Sakshi
Sakshi News home page

నేడు గుర్రం జాషువా వర్ధంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు

Jul 24 2025 12:22 PM | Updated on Jul 24 2025 1:36 PM

YS Jagan pay tributes To Gurram Jashuva death anniversary

సాక్షి, తాడేపల్లి: నేడు గుర్రం జాషువా వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. గుర్రం జాషువాకు నివాళులు అర్పించారు. తాజాగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘కవిత్వం ద్వారా సామాజిక విప్లవానికి బీజం వేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. అన్యాయానికి వ్యతిరేకంగా, దళితుల హక్కుల కోసం ధైర్యంగా నిలబడి రచనలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన’ అని నివాళులు అర్పించారు. 

గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement