అజిత్‌ పవార్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Paid Tributes To Ajit Pawar | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Jan 28 2026 11:49 AM | Updated on Jan 28 2026 12:50 PM

YS Jagan Paid Tributes To Ajit Pawar

సాక్షి, తాడేపల్లి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. అజిత్‌ పవార్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైఎస్‌ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు. 

అజిత్ పవార్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

 

Advertisement
 
Advertisement
Advertisement