అజిత్‌ పవార్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Paid Tributes To Ajit Pawar | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Jan 28 2026 11:49 AM | Updated on Jan 28 2026 12:50 PM

YS Jagan Paid Tributes To Ajit Pawar

సాక్షి, తాడేపల్లి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. అజిత్‌ పవార్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైఎస్‌ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు. 

అజిత్ పవార్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement