తొలి ఏకాద‌శి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Extends Wishes On Toli Ekadashi | Sakshi
Sakshi News home page

తొలి ఏకాద‌శి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Jul 6 2025 9:25 AM | Updated on Jul 6 2025 11:26 AM

YS Jagan Extends Wishes On Toli Ekadashi

సాక్షి, తాడేపల్లి: నేడు తొలి ఏకాద‌శి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తొలి ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తొలి ఏకాద‌శి శుభాకాంక్ష‌లు. ఈ ఆషాడ శుద్ధ ఏకాద‌శిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మ‌నంద‌రిపై ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement