పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు | Social Media Activist Harishwar Reddy To High Court Registrar General | Sakshi
Sakshi News home page

పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు

Apr 22 2025 9:42 PM | Updated on Apr 22 2025 9:45 PM

Social Media Activist Harishwar Reddy To High Court Registrar General

అమరావతి:  రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టు మునగాల హరీశ్వర్ రెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులోని ముఖ్యమైన అంశాలు

  • పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
  • వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేర తగిన చర్యలు తీసుకోండి
  • ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు
  • మేజిస్ట్రేట్లు తగిన కారణాలు కూడా వెల్లడించటం లేదు
  • ఇది అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించడమే
  • ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది
  • తమ ఆదేశాల అమలను పర్యవేక్షించాలని కూడా హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది
  • లోపు భూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకువస్తే హైకోర్టు చర్యలు తీసుకుంటామంది
  • అందుకే ఏ ఏ కేసుల్లో నిబంధనలు పాటించలేదు మీ దృష్టికి తీసుకు వస్తున్న
  • దీని ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలి
  • హరీశ్వర్ రెడ్డి ఫిర్యాదును సీజేకు ఇస్తామన్న రిజస్ట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement