చిత్తూరు జిల్లాలో 3 స్క్రబ్‌ టైఫస్‌ కేసులు | Scrub typhus cases rise in AP | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో 3 స్క్రబ్‌ టైఫస్‌ కేసులు

Dec 8 2025 3:59 AM | Updated on Dec 8 2025 3:58 AM

Scrub typhus cases rise in AP

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో కొత్తగా మూడు స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు నగరంలోని గూలింగ్స్‌పేట, పాలసముద్రం మండలం ఆముదాల, జీడీ నెల్లూరు మండలం, చిన్నమిట్టపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.

పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలు పరిసరాల­ను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement