Vijayawada: చందమామ నీలి వర్ణంలో కనువిందు

Rakhi Purnima: Full Moon Attracts People In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనువిందు చేశాడు. ప్రతి పౌర్ణమికి కనిపించే చంద్రుడు కంటే ఈసారి పెద్దగా, మరింత దగ్గరగా రావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో చంద్రుడు నీలి వర్ణంలో కనిపించాడు.  
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top