వైవీ రావు మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

Cm Jagan Condolences On Death Of Yv Rao - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: వాహనదారులకు అలర్ట్‌! విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top