వైవీ రావు మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం | Cm Jagan Condolences On Death Of Yv Rao | Sakshi
Sakshi News home page

వైవీ రావు మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

Feb 18 2023 1:43 PM | Updated on Feb 18 2023 4:15 PM

Cm Jagan Condolences On Death Of Yv Rao - Sakshi

( ఫైల్‌ ఫోటో )

ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు గుండెపోటుతో మృతిచెందారు.

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: వాహనదారులకు అలర్ట్‌! విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. 

Advertisement
 
Advertisement
Advertisement