బాబు సర్కార్‌ మరో రూ.3,800 కోట్ల అప్పు | Chandrababu government has turned Tuesday into a debt day | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ మరో రూ.3,800 కోట్ల అప్పు

Sep 5 2026 4:09 AM | Updated on Sep 5 2026 4:09 AM

Chandrababu government has turned Tuesday into a debt day

సాక్షి, అమరావతి: మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చే మంగళవారం మరో రూ.3,800 కోట్ల బడ్జెట్‌ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement