మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గవర్నర్‌ | Biswabhusan Harichandan Delhi Visit For Three Days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గవర్నర్‌

Nov 10 2021 4:26 AM | Updated on Nov 10 2021 4:26 AM

Biswabhusan Harichandan Delhi Visit For Three Days - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో గురువారం నిర్వహించే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement