ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు | AP Govt One Hour Permission To Muslim Employees To Leave Office | Sakshi
Sakshi News home page

ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు

Apr 12 2021 3:00 PM | Updated on Apr 12 2021 5:28 PM

AP Govt One Hour Permission To Muslim Employees To Leave Office - Sakshi

విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 14 నుంచి మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది.

సాక్షి, అమరావతి: రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 14 నుంచి మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది. రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. కోవిడ్‌ నిబంధనలతో రంజాన్‌ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది.
చదవండి:
ఇ-వ్యవసాయం.. ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం  
హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement