మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం | Ap Coalition Government Borrowed Another Rs 11000 Crore | Sakshi
Sakshi News home page

మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం

Mar 16 2025 2:45 PM | Updated on Mar 16 2025 4:52 PM

Ap Coalition Government Borrowed Another Rs 11000 Crore

సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.

ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో  సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.   

Advertisement
 
Advertisement
Advertisement