ఏపీలో 2018 గ్రూప్‌-1 అధికారుల మూకుమ్మడి బదిలీ | Transfer Of 2018 Batch Group 1 Officers In Ap | Sakshi
Sakshi News home page

ఏపీలో 2018 గ్రూప్‌-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

Feb 25 2026 7:43 PM | Updated on Feb 25 2026 7:49 PM

Transfer Of 2018 Batch Group 1 Officers In Ap

సాక్షి, విజయవాడ: ఏపీలో 2018 గ్రూప్‌-1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడి బదిలీ చేసింది. 2018 గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ వివాదంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు.. 2018 రిక్రూట్‌మెంట్‌ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మందిని సాధారణ పరిపాలన శాఖ (GAD)కి సీఎస్‌ అటాచ్‌ చేశారు.

ఈ నియామకాల్లోని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఎస్‌.. ప్రస్తుతం విధుల్లో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి.. జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement